Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్ శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (10:37 IST)
Well
ఇండోర్ శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 34 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురి పరిస్థితి విషమంగా వుంది. పురాతన మెట్ల బావిపై పదేళ్ల క్రితం స్లాబ్ వేసి ఓ గదిని నిర్మించారు. 
 
సీతారాముల హోమం చేస్తుండగా ఎక్కువమంది ఆ స్లాబ్‌పై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. బరువును భరించలేక కుంగిపోయింది. దీంతో చాలామంది బావిలో పడిపోయారు. ఈ ఘటనతో మెట్టబావిలోని నీటిని మోటారు నుంచి తొలగించారు. 
 
ఇండోర్‌ ఇన్సిడెంట్‌పై ఎంక్వైరీకి ఆదేశించింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. బావిలో పడిన భక్తులను వెలికితీసేందుకు ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 40 అడుగుల లోతున్న మెట్ల బావిలో పడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దాదాపు 18 మంది క్షతగాత్రులను ఒక్కొక్కరుగా బయటకు తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments