Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్ శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (10:37 IST)
Well
ఇండోర్ శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 34 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురి పరిస్థితి విషమంగా వుంది. పురాతన మెట్ల బావిపై పదేళ్ల క్రితం స్లాబ్ వేసి ఓ గదిని నిర్మించారు. 
 
సీతారాముల హోమం చేస్తుండగా ఎక్కువమంది ఆ స్లాబ్‌పై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. బరువును భరించలేక కుంగిపోయింది. దీంతో చాలామంది బావిలో పడిపోయారు. ఈ ఘటనతో మెట్టబావిలోని నీటిని మోటారు నుంచి తొలగించారు. 
 
ఇండోర్‌ ఇన్సిడెంట్‌పై ఎంక్వైరీకి ఆదేశించింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. బావిలో పడిన భక్తులను వెలికితీసేందుకు ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 40 అడుగుల లోతున్న మెట్ల బావిలో పడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దాదాపు 18 మంది క్షతగాత్రులను ఒక్కొక్కరుగా బయటకు తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments