Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పలు తెప్పలుగా మృతి చెందిన గబ్బిలాలు.. కరోనా అని జడుసుకున్న?

Webdunia
బుధవారం, 27 మే 2020 (11:30 IST)
Bats
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుక్కలు, కాకులు, గబ్బిలాలు చనిపోవటం కరోనా వల్లనే అనే భయాందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా, యూపీలో మరోసారి గబ్బిలాలు గుంపు గుంపుగా చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఘోరఖ్ పూర్ సమీపంలో కుప్పలు తెప్పలుగా గబ్బిలాలు చచ్చిపడి ఉన్నాయి. 
 
అసలే కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఘోరఖ్‌పూర్ బేల్‌ఘాట్ గ్రామంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు చచ్చి పడి ఉండటాన్ని చూసిన స్థానికులు ఇది కరోనా వల్లనే జరిగిందని చెప్పుకుంటున్నారు. 
 
ఈ సమాచారం వెటర్నరీ డాక్టర్లకు తెలియటంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. గబ్బిలాలు చనిపోవటానికి కరోనా వైరస్ కారణం కాదనీ ఈ ప్రాంతంలో ఎండలు బాగా ఉండటం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతోనే గబ్బిలాలు మరణించాయని తెలిపారు.  
 
అటవీ రేంజర్ మాట్లాడుతూ..ఉష్ణోగ్రత పెరగడం..గబ్బిలాలు చనిపోయిన ప్రాంతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని దీంతో గబ్బిలాలు చనిపోయాయని స్థానికులు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని సూచించారు. మరణించిన గబ్బిలాలను తదుపరి టెస్టు కోసం ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments