Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మతకలహాల కోసం దావూద్ ఇబ్రహీం కుట్ర : ఎన్.ఐ.ఏ

Webdunia
శనివారం, 7 మే 2016 (11:05 IST)
భారత్‌లో మతకలహాల కోసం దావూద్ ఇబ్రహీం కుట్ర పన్నుతున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) వెల్లడించింది. ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, మత పెద్దలతో పాటు, చర్చ్‌లపై దాడులు చేయాలని దావూద్‌ కుతంత్రం చేశారని ఎన్‌ఐఏ వెల్లడించింది.
 
దేశంలో మత ఘర్షణలు చెలరేగేలా ఈ దాడులు చేసేందుకు దావూద్‌ కంపెనీ (డీ-కంపెనీ) నియమించిన 10 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. వీరివద్ద జరిపిన విచారణలో ఈ విషయం బహిర్గతమైంది. 2014లో బీజేపీ నేతృత్వంలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే, దావూద్‌ ఈ కుట్ర చేశారని ఎన్‌ఐఏ తెలియజేసింది. 
 
డీ-కంపెనీ సభ్యులలో పాకిస్థాన్‌కు చెందిన జావేద్‌ చిక్నా, దక్షిణాఫ్రికాకు చెందిన జాహిద్‌ మియాన్‌ అలియాస్‌ జావో ఇద్దరూ.. హిందూ నేతలను హతమార్చడంతో పాటు, ఇతర మత పెద్దలు, చర్చ్‌లపై దాడులకు వ్యూహరచన చేశారని ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల జాబితా కూడా వారు సిద్ధం చేశారని అధికారులు చెప్పారు. 

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments