Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తుల్లో వారసులకే తొలి హక్కు : సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (14:39 IST)
ఒక వ్యక్తి తన స్వార్జితం, పిత్రార్జితంగా సంక్రమించిన ఆస్తుల్లో వారసులకే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆస్తుల విషయంలో వ్యక్తి సోదరుని పిల్లలకుకాకుండా కుమార్తెకే తొలి హక్కు ఉంటుందని గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 
 
ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా లేక సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరించింది. 
 
హిందూ మతానికి చెందిన వ్యక్తి లేదా మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే వారికి తమ తల్లిదండ్రులనుంచి సంక్రమించిన ఆస్తిపై తండ్రి వారసులందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త, మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే భక్త వారసులకు హక్కు లభిస్తాయి అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments