Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తుల్లో వారసులకే తొలి హక్కు : సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (14:39 IST)
ఒక వ్యక్తి తన స్వార్జితం, పిత్రార్జితంగా సంక్రమించిన ఆస్తుల్లో వారసులకే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆస్తుల విషయంలో వ్యక్తి సోదరుని పిల్లలకుకాకుండా కుమార్తెకే తొలి హక్కు ఉంటుందని గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 
 
ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా లేక సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరించింది. 
 
హిందూ మతానికి చెందిన వ్యక్తి లేదా మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే వారికి తమ తల్లిదండ్రులనుంచి సంక్రమించిన ఆస్తిపై తండ్రి వారసులందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త, మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే భక్త వారసులకు హక్కు లభిస్తాయి అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments