Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఏఎస్ దంపతుల కుమార్తె.. 10వ అంతస్థు నుంచి దూకేసింది.. కారణం?

సెల్వి
సోమవారం, 3 జూన్ 2024 (19:50 IST)
ఐఏఎస్ దంపతుల కుమార్తె అయిన 27 ఏళ్ల మహిళ సోమవారం తెల్లవారుజామున దక్షిణ ముంబైలోని మంత్రాలయ సమీపంలోని ప్రభుత్వ నివాస భవనంలోని 10వ అంతస్థు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. 
 
హర్యానాలోని సోనిపట్‌లో ఎల్‌ఎల్‌బి కోర్సును అభ్యసిస్తున్న న్యాయ విద్యార్థి లిపి రస్తోగి తెల్లవారుజామున 4 గంటలకు మంత్రాలయ సమీపంలోని ఐఎఎస్ అధికారుల ప్రభుత్వ వసతి గృహంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణమైన నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. 
 
స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స ఫలించక ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసుల విచారణలో భాగంగా ఆమె గదిలో కనుగొనబడిన సూసైడ్ నోట్, లిపి తన నిర్ణయానికి ఎవరూ బాధ్యులు కాదని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments