Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి చరమాంకంలో మాయని మచ్చగా నిలిచిపోయింది.. అదొక్కటే?

ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు మంగళవారం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. సినిమా రంగంలో రాణించిన దాసరి నారాయణరావు రాజకీయ నేత్తగానూ ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నత పదవులను

Webdunia
బుధవారం, 31 మే 2017 (12:48 IST)
ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు మంగళవారం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. సినిమా రంగంలో రాణించిన దాసరి నారాయణరావు రాజకీయ నేత్తగానూ ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నత పదవులను అలంకరించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.

అయితే దాసరి రాజకీయ జీవితంలో బొగ్గు స్కామ్ మాయని మచ్చగా మిగిలిపోయింది. దీనిపై విచారణ కూడా జరుగుతోంది. అయితే దాసరి మాత్రం బొగ్గు స్కామ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని పలుసార్లు చెప్పారు. అయితే క్విడ్ ప్రోకో ద్వారా దాసరి నారాయణ రావు లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 
 
తలబిరా బొగ్గు గనులను ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నైవేలి లిగ్నైట్ లిమిటెడ్‌తో పాటు మరో సంస్థకు కేటాయించాలని బొగ్గు గనుల శాఖ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసింది. కానీ వాటిని ప్రైవేట్ రంగంలోని హిందాల్కో సంస్థకు కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపుల్లో దాసరి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

అయితే దీనిపై సీబీఐ విచారణ జరుగుతున్నా.. దాసరిపై ఉన్న అభియోగాలు రుజువు కాలేదు. ఇంకా నిర్ధారణ కూడా కాలేదు. దీంతో దాసరి చరమాంకంలో కోల్ స్కామ్ మాయని మచ్చగా మారిపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments