Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర సైనికులు, స్వాతంత్య్ర సమర యోధులకు నివాళిగా ఆన్‌లైన్‌లో దాల్మియా భారత్ గ్రూప్ సంగీత కచేరీ

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (18:37 IST)
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ ఆన్‌లైన్‌లో ఓ సంగీత కచేరీని నిర్వహించబోతుంది దాల్మియా భారత్ గ్రూప్.
 
భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులతో పాటుగా మువ్వెన్నల భారత కీర్తి పతాకను రెపరెపలాడించేందుకు తమ ప్రాణాలనే అర్పించిన అమర వీరులకు నివాళులర్పించేందుకు 'జజ్బా-ఈ-భారత్' శీర్షికన ఈ సంగీత కచేరీని నిర్వహించబోతున్నారు. 
 
కోవిడ్-19తో పోరాటంలో దాల్మియా గ్రూప్ యొక్క స్ఫూర్తిని వేడుక చేయడంతో పాటుగా సంస్థ విలువలు, లక్ష్యం సైతం ఇది ప్రదర్శించనుంది. సుప్రసిద్ధ గాయకులు కైలాష్ ఖేర్, రిక్కీ కేజ్‌లు ఈ ఆన్‌లైన్ సంగీత కచేరీలో తమ గానామృతం వినిపించనున్నారు. ఈ సంగీత కచేరీని ఆస్వాదించేందుకు dblconcert.com వెబ్‌సైట్‌కు వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటుగా ప్రత్యక్షంగా తిలకించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments