Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర సైనికులు, స్వాతంత్య్ర సమర యోధులకు నివాళిగా ఆన్‌లైన్‌లో దాల్మియా భారత్ గ్రూప్ సంగీత కచేరీ

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (18:37 IST)
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ ఆన్‌లైన్‌లో ఓ సంగీత కచేరీని నిర్వహించబోతుంది దాల్మియా భారత్ గ్రూప్.
 
భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులతో పాటుగా మువ్వెన్నల భారత కీర్తి పతాకను రెపరెపలాడించేందుకు తమ ప్రాణాలనే అర్పించిన అమర వీరులకు నివాళులర్పించేందుకు 'జజ్బా-ఈ-భారత్' శీర్షికన ఈ సంగీత కచేరీని నిర్వహించబోతున్నారు. 
 
కోవిడ్-19తో పోరాటంలో దాల్మియా గ్రూప్ యొక్క స్ఫూర్తిని వేడుక చేయడంతో పాటుగా సంస్థ విలువలు, లక్ష్యం సైతం ఇది ప్రదర్శించనుంది. సుప్రసిద్ధ గాయకులు కైలాష్ ఖేర్, రిక్కీ కేజ్‌లు ఈ ఆన్‌లైన్ సంగీత కచేరీలో తమ గానామృతం వినిపించనున్నారు. ఈ సంగీత కచేరీని ఆస్వాదించేందుకు dblconcert.com వెబ్‌సైట్‌కు వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటుగా ప్రత్యక్షంగా తిలకించవచ్చు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments