Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత మహిళను గొడ్డును బాధినట్టు బాది.. ఆపై యూరిన్ తాగించారు!

ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానంతో నాటి భావాలు, ఆలోచనలు జీవన విధానాలు మారుతున్ననేపథ్యంలో కూడా మూడ నమ్మకాలను గ్రామాల ప్రజలు అనుసరిస్తుండడంతో ఎంతో మంది అమాయక ప్రజలు బ‌లవుతున్నారు.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (09:51 IST)
ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానంతో నాటి భావాలు, ఆలోచనలు జీవన విధానాలు మారుతున్ననేపథ్యంలో కూడా మూడ నమ్మకాలను గ్రామాల ప్రజలు అనుసరిస్తుండడంతో ఎంతో మంది అమాయక ప్రజలు బ‌లవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి  బీహార్‌లోని దర్భాంగా జిల్లా పిప్రాలో చోటుచేసుకుంది.

ఆ వివరాలను పరిశీలిస్తే... ఓ దళిత మహిళ పట్ల అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు స్థానికంగా కలకలం రేపింది. ఆ దళిత మహిళ గ్రామంలో మంత్రాలు, చేతబడులు చేయడంతో ఊళ్లో చిన్న పిల్లల అనారోగ్యానికి గురయ్యారన్న కోపంతో అదే గ్రామానికి చెందిన ఓ నలుగురు యువకులు... ఆమెను గొడ్డును బాధినట్టు బాది...అంతటితో ఆగిపోకుండా ఆమె చేత మూత్రం తాగించారు.

అ అమానుష ఘటన గురించి సమాచారం అందుకున్నపోలీసులు అందిన వెంటనే గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేసి, ఆ నలుగురి యువకులపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఊరు విడిచి వెళ్లిపోయిందని గ్రామ ప్రజలు అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments