Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేదెను దొంగలించాడని.. దళిత యువకుడి మర్మాంగంపై పెట్రోల్ పోసి.. హింసించారు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలోని బర్హాన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గేదెను దొంగిలించాడనే ఆరోపణలతో కొంతమంది అగ్రకులస్థులు దళిత యువకుడిని కొట్టి నరకం చూపించిన ఘటన కలకలం సృష్టించింది. పోలీస

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (11:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గేదెను దొంగిలించాడనే ఆరోపణలతో కొంతమంది అగ్రకులస్థులు దళిత యువకుడిని కొట్టి నరకం చూపించిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులందించిన వివరాల ప్రకారం... దళిత యునకుడు గేదెను దొంగతనం చేశాడనే అనుమానంతో అతనిపై ఉన్నత కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. కర్రతో అతడిని విచక్షణా రహితంగా కొట్టాడంతో పాటు చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. 
 
తమ గేదెను దొంగిలించారనే అనుమానంతో ఓ 15 మంది అగ్రకులస్తులు ఈ పనిచేసినట్లు బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా వాడు ఆ దొంగతనం చేయలేదు. అయినా, మా కొడుకును చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగా బట్టలు విప్పేసి దారుణంగా హింసించారు. వాడి మార్మాంగాలపై పెట్రోల్ పోయడమే కాకుండా మత్తు సూదులు కూడా వేశారు' అంటూ ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments