Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడితో సన్నిహితంగా ఉంటుందని కన్నకూతురినే చంపిన తల్లి...ఎక్కడ?

Webdunia
మంగళవారం, 24 మే 2016 (09:16 IST)
కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన  కూతురిని కన్న తల్లి మరో ఇద్దరు బంధువులతో కలిసి హత్య చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కుర్తియా అనే గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే దళిత యువతి గ్రామంలోని ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని కోపంతో ఆమెను తల్లే పరువు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

హత్య అనంతరం యువతి మృతదేహాన్నిఆ గ్రామంలోనే ఓ గుడిసెలో గుంతతీసి పడేశారని... గ్రామస్థులు యువతి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారని ఎస్పీ మనోజ్‌ కుమార్‌ తెలిపారు. హత్యకు పాల్పడిన మృతురాలి తల్లి, ఇద్దరు బంధువులపై కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments