Webdunia - Bharat's app for daily news and videos

Install App

నివర్ తీవ్రతరం, బుధవారం అర్థరాత్రి తీరం దాటనున్న పెనుతుఫాన్

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (20:22 IST)
నివర్ తుఫాన్ తీవ్రతరమైంది. దీని ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంతమైన మమల్లాపురంలో పెనుగాలులు, భారీ వర్షం పడుతోంది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. మెట్రో సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయని అధికారులు తెలిపారు.
 
తీరప్రాంత తమిళనాడుకు సమీపంలో "చాలా తీవ్రమైన తుఫాను" గా నివర్ కేంద్రీకృతమై వుంది. ఈ శక్తివంతమైన తుఫాను పుదుచ్చేరి సమీపంలో, అర్ధరాత్రి లేదా రేపు వేకువ జామున తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను తమిళనాడులోని మామల్లపురం (రాష్ట్ర రాజధాని చెన్నై నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది) మరియు పుదుచ్చేరిలోని కరైకల్ మధ్య తీరాన్ని తాకవచ్చు.
 
తీరప్రాంత తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు మరియు బలమైన గాలులు నివర్ ప్రభావంతో వీస్తున్నాయి. చెన్నైతో సహా తమిళనాడులోని 13 జిల్లాల్లో రేపు ప్రభుత్వ సెలవు దినం ప్రకటించినట్లు ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments