నివర్ తీవ్రతరం, బుధవారం అర్థరాత్రి తీరం దాటనున్న పెనుతుఫాన్

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (20:22 IST)
నివర్ తుఫాన్ తీవ్రతరమైంది. దీని ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంతమైన మమల్లాపురంలో పెనుగాలులు, భారీ వర్షం పడుతోంది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. మెట్రో సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయని అధికారులు తెలిపారు.
 
తీరప్రాంత తమిళనాడుకు సమీపంలో "చాలా తీవ్రమైన తుఫాను" గా నివర్ కేంద్రీకృతమై వుంది. ఈ శక్తివంతమైన తుఫాను పుదుచ్చేరి సమీపంలో, అర్ధరాత్రి లేదా రేపు వేకువ జామున తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను తమిళనాడులోని మామల్లపురం (రాష్ట్ర రాజధాని చెన్నై నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది) మరియు పుదుచ్చేరిలోని కరైకల్ మధ్య తీరాన్ని తాకవచ్చు.
 
తీరప్రాంత తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు మరియు బలమైన గాలులు నివర్ ప్రభావంతో వీస్తున్నాయి. చెన్నైతో సహా తమిళనాడులోని 13 జిల్లాల్లో రేపు ప్రభుత్వ సెలవు దినం ప్రకటించినట్లు ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments