Webdunia - Bharat's app for daily news and videos

Install App

నివర్ తీవ్రతరం, బుధవారం అర్థరాత్రి తీరం దాటనున్న పెనుతుఫాన్

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (20:22 IST)
నివర్ తుఫాన్ తీవ్రతరమైంది. దీని ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంతమైన మమల్లాపురంలో పెనుగాలులు, భారీ వర్షం పడుతోంది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. మెట్రో సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయని అధికారులు తెలిపారు.
 
తీరప్రాంత తమిళనాడుకు సమీపంలో "చాలా తీవ్రమైన తుఫాను" గా నివర్ కేంద్రీకృతమై వుంది. ఈ శక్తివంతమైన తుఫాను పుదుచ్చేరి సమీపంలో, అర్ధరాత్రి లేదా రేపు వేకువ జామున తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను తమిళనాడులోని మామల్లపురం (రాష్ట్ర రాజధాని చెన్నై నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది) మరియు పుదుచ్చేరిలోని కరైకల్ మధ్య తీరాన్ని తాకవచ్చు.
 
తీరప్రాంత తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు మరియు బలమైన గాలులు నివర్ ప్రభావంతో వీస్తున్నాయి. చెన్నైతో సహా తమిళనాడులోని 13 జిల్లాల్లో రేపు ప్రభుత్వ సెలవు దినం ప్రకటించినట్లు ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments