Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత..ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:57 IST)
కర్ణాటకలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించనున్నారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదించింది.

కరోనా పై పోరాటానికి ప్రభుత్వానికి ఆర్థిక వనరులు సమాకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికారు. దేశ వ్యాప్తంగా కేంద్రమంత్రులు, ఎంపీల వేతనంలోనూ రెండేళ్ల పాటు 30 శాతం కోత విధిస్తూ ఇటీవలే మోడీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

”మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ వేతనాల్లో ఈ నెల నుంచి కోత విధిస్తున్నాం. మొత్తం రూ.15. 36 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతాయి” అని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపామని వేతనాల్లో కోతకు అందరూ అంగీకరించారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments