Webdunia - Bharat's app for daily news and videos

Install App

Crocodile: మధ్యప్రదేశ్‌లో మహిళను పొట్టనబెట్టుకున్న మొసలి

సెల్వి
శుక్రవారం, 11 జులై 2025 (17:31 IST)
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని పాటి గ్రామంలోని కనియా ఘాట్‌లో మొసలి ఓ మహిళను పొట్టనబెట్టుకుంది. శ్రావణ మాసం మొదటి రోజున స్నానం చేయడానికి 40 ఏళ్ల మాల్తీ బాయి నది ఒడ్డున కూర్చుని ఉండగా, ఒక మొసలి నీటి నుండి బైటకు వచ్చి ఆమెను లోపలికి లాగింది.
 
ఆమెను రక్షించడానికి గ్రామస్తులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, మాల్తీని మొసలి నదిలోకి తీసుకెళ్లిపోయింది. గ్రామస్తులలో ఒకరు ఈ భయంకరమైన సంఘటనను వీడియోలో బంధించారు. ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. 
 
ఈ ఘటన అనంతరం అధికారులు అప్రమత్తం అయ్యారు. అటవీ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించింది. దాదాపు గంటసేపు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత, ఎదురుగా ఉన్న నది ఒడ్డున ఉన్న పొదల్లో చిక్కుకున్న మాల్తీ మృతదేహం కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments