Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల బాలుడిని తినేసిన మొసలి... కొట్టి చంపేసిన గ్రామస్థులు

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (07:30 IST)
బీహార్ రాష్ట్రంలో ఇటీవల ఓ మొసలి పదేళ్ల బాలుడిని చంపేసి భక్షించింది. ఆ తర్వాత నదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆ మొసలిని అంతమొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతే.. నదిలోని మొసలిని బయటకు లాగి కొట్టి చంపేశారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా, రాఘోపూర్ దియారా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దియారా గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కొత్త బైక్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ వాహన పూజకు కావాల్సిన పవిత్ర జలం కోసం అమిత్ కుమార్ అనే బాలుడు గంగానదిలోకి దిగాడు. 
 
అమిత్ నదిలో స్నానం చేస్తుండగా, మొసలి దాడి చేసి, అతడిని కుటుంబ సభ్యుల ముందే తిలేసింది. దీంతో కటుుంబ సభ్యులు గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ తర్వాత గ్రామస్థులంతా కలిసి బాలుడుని చంపిన మొసలి పట్టుకుని నదిలో నుంచి బయటకులాగి ఇనుపరాడ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ప్రభాస్.... ఎలా?

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments