Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి.. పెళ్ళికూడా చేసుకున్నారు.. అయితే తొలిరోజే నపుంసకుడని తెలిసి?

ప్రేమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకున్నారు. కానీ భర్త నపుంసకుడని తెలుసుకున్నాక భార్య షాక్ అయ్యింది. అంతే న్యాయం చేయండంటూ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వి

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (11:00 IST)
ప్రేమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకున్నారు. కానీ భర్త నపుంసకుడని తెలుసుకున్నాక భార్య షాక్ అయ్యింది. అంతే న్యాయం చేయండంటూ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో పేరు పొందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇద్దరు ఐటీ ఇంజనీర్లు 2011లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 
 
తన భర్త కునాల్ శ్యామ్ తొలి రాత్రే అతను నపుంసకుడని తేలిందని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త కునాల్ శ్యామ్ ప్రతి రాత్రి తనను దూరం పెడుతున్నాడని ఆమె తన గోడు వెళ్లబోసుకొన్నాడు. ఒకవేళ తన భర్త సంతాన భాగ్యం కల్పిస్తే తన ఫ్లాట్‌ను అతడి పేరుతో రాసిస్తానని ఆమె సవాల్ విసిరింది.
 
తనతో కాపురం చేయాలని పదేపదే నిలదీయడంతో నపుంసకుడనే విషయం బట్టబయలైందని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments