కొత్త జంట జేసీబీలో మండపానికి వచ్చింది.. ఎందుకో తెలుసా?

పెళ్ళంటే కొత్త బట్టలు, ఖరీదైన బంగారం మాత్రమే కాదు. వాహనాల విషయంలోనూ ప్రత్యేకత కోరుకుంటారు. అందుకే పెళ్లి కొడుకు కోసం ఖరీదైన కార్లను కావాలని డిమాండ్ చేస్తారు. ఇక పెళ్లి కూతురిని పల్లకిలో మోసుకురావాలనుక

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (15:38 IST)
పెళ్ళంటే కొత్త బట్టలు, ఖరీదైన బంగారం మాత్రమే కాదు. వాహనాల విషయంలోనూ ప్రత్యేకత కోరుకుంటారు. అందుకే పెళ్లి కొడుకు కోసం ఖరీదైన కార్లను కావాలని డిమాండ్ చేస్తారు. ఇక పెళ్లి కూతురిని పల్లకిలో మోసుకురావాలనుకుంటారు. సంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొత్త జంట ప్రయాణించే వాహనాలు మెరిసిపోవాలనుకుంటారు. అయితే కేరళలోని కొత్త జంట కారును ఎంచుకోకుండా.. జేసీబీని ఎంచుకుంది. 
 
వరుడు జేసీబీ డ్రైవర్ కావడంతో అతని బండిలోనే మండపానికి వచ్చి వివాహం చేసుకున్నారు. వధూవరులు కొత్త బట్టలతో మెరిసిపోతే.. జేసీబీ బండికూడా బలూన్లు, పువ్వులతో ఓ వెలుగు వెలిగింది. పెళ్లికూతురితో సహా జేసీబీ ఎక్కేసిన వరుడు.. మండపం వరకు అందులోనే వచ్చారు. రెండు కిలోమీటర్ల దూరం జేసీబీలోనే ప్రయాణం చేశారు. ఆపై మండపంలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments