Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జంట జేసీబీలో మండపానికి వచ్చింది.. ఎందుకో తెలుసా?

పెళ్ళంటే కొత్త బట్టలు, ఖరీదైన బంగారం మాత్రమే కాదు. వాహనాల విషయంలోనూ ప్రత్యేకత కోరుకుంటారు. అందుకే పెళ్లి కొడుకు కోసం ఖరీదైన కార్లను కావాలని డిమాండ్ చేస్తారు. ఇక పెళ్లి కూతురిని పల్లకిలో మోసుకురావాలనుక

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (15:38 IST)
పెళ్ళంటే కొత్త బట్టలు, ఖరీదైన బంగారం మాత్రమే కాదు. వాహనాల విషయంలోనూ ప్రత్యేకత కోరుకుంటారు. అందుకే పెళ్లి కొడుకు కోసం ఖరీదైన కార్లను కావాలని డిమాండ్ చేస్తారు. ఇక పెళ్లి కూతురిని పల్లకిలో మోసుకురావాలనుకుంటారు. సంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొత్త జంట ప్రయాణించే వాహనాలు మెరిసిపోవాలనుకుంటారు. అయితే కేరళలోని కొత్త జంట కారును ఎంచుకోకుండా.. జేసీబీని ఎంచుకుంది. 
 
వరుడు జేసీబీ డ్రైవర్ కావడంతో అతని బండిలోనే మండపానికి వచ్చి వివాహం చేసుకున్నారు. వధూవరులు కొత్త బట్టలతో మెరిసిపోతే.. జేసీబీ బండికూడా బలూన్లు, పువ్వులతో ఓ వెలుగు వెలిగింది. పెళ్లికూతురితో సహా జేసీబీ ఎక్కేసిన వరుడు.. మండపం వరకు అందులోనే వచ్చారు. రెండు కిలోమీటర్ల దూరం జేసీబీలోనే ప్రయాణం చేశారు. ఆపై మండపంలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments