Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెడుతున్న కొత్త రకం కరోనా వైరస్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (14:39 IST)
కొత్త రకం కరోనా వైరస్ భయపెడుతుంది. ఈజీ5.1 రకంగా గుర్తించిన ఈ వైరస్ ఇపుడు మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఈ రకం వైరస్ సోకిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతంది. అయితే, గతంలో మాదిరిగా పెద్ద ప్రభావం లేదని వైద్యులు అంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో మొదటి, రెండు విడతల్లో దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు మరణాలు వెలుగు చూడటం గుర్తుండే ఉంటుంది. ఇపుడు మరో విడత అదే రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటం మొదలైంది. ఇపుడు ఒమిక్రాన్ ఈజీ5.1 రకం వైరస్ కేసులు ఇపుడు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. 
 
దేశంలో ఈ తరహా వేరియంట్ కేసులు గుర్తించడం గమనార్హం. ఈ వేరింయట్‌ను మేలో గుర్తించినట్టు జీనోమ్ సీక్వెన్సింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్ కార్యకర్త వెల్లడించారు. బీజే మెడికల్ కాలేజీలో ఆయన సీనియర్ సైంటిస్టుగా పని చేస్తున్నారు. మే నెలలో గుర్తించిన తర్వాత రెండు నెలలు గడిచిపోయిందన్నారు. ఎక్స్ బీబీ 1.16, ఎక్స్ బీబీ 2.3 వేరియంట్ల తరహాలో దీని ప్రభావం పెద్దగా లేదని చెప్పారు. అయినా రాష్ట్రంలో ఈ వైరస్ సోకిన కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments