భయపెడుతున్న కొత్త రకం కరోనా వైరస్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (14:39 IST)
కొత్త రకం కరోనా వైరస్ భయపెడుతుంది. ఈజీ5.1 రకంగా గుర్తించిన ఈ వైరస్ ఇపుడు మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఈ రకం వైరస్ సోకిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతంది. అయితే, గతంలో మాదిరిగా పెద్ద ప్రభావం లేదని వైద్యులు అంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో మొదటి, రెండు విడతల్లో దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు మరణాలు వెలుగు చూడటం గుర్తుండే ఉంటుంది. ఇపుడు మరో విడత అదే రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటం మొదలైంది. ఇపుడు ఒమిక్రాన్ ఈజీ5.1 రకం వైరస్ కేసులు ఇపుడు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. 
 
దేశంలో ఈ తరహా వేరియంట్ కేసులు గుర్తించడం గమనార్హం. ఈ వేరింయట్‌ను మేలో గుర్తించినట్టు జీనోమ్ సీక్వెన్సింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్ కార్యకర్త వెల్లడించారు. బీజే మెడికల్ కాలేజీలో ఆయన సీనియర్ సైంటిస్టుగా పని చేస్తున్నారు. మే నెలలో గుర్తించిన తర్వాత రెండు నెలలు గడిచిపోయిందన్నారు. ఎక్స్ బీబీ 1.16, ఎక్స్ బీబీ 2.3 వేరియంట్ల తరహాలో దీని ప్రభావం పెద్దగా లేదని చెప్పారు. అయినా రాష్ట్రంలో ఈ వైరస్ సోకిన కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments