కర్నాటకలో మరో ఒమిక్రాన్ కేసు - మూడుకు చేరిన మొత్తం కేసులు

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (16:13 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ వేరియంట్ క్రమంగా పాగా వేస్తోంది. ఆదివారం ఒక్తగా మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, కర్నాటకలో మరో కేసు నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34కు చేరింది. అయితే, కర్నాటకలో ఆదివారం నమోదైన కేసుతో కలుపుకుని మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. 
 
మన దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు కూడా కర్నాటకలోనే నమోదైన విషయం తెల్సిందే. సౌతాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వైరస్ తొలుత వెలుగుచూసింది. దీంతో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. 
 
ఈ నేపథ్యంలో కర్నాటకలో నమోదైన మూడో కేసు కూడా సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలోనే వెలుగు చూడటం గమనార్హం. ఇదే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి కె.సుధాకర్ మాట్లాడుతూ, ఒమిక్రాన్ సోకిన వ్యక్తి నుంచి ఐదు ప్రాథమిక కాంటాక్టులను, 15 సెకంటరీ కాంటాక్టులను గుర్తించామని, వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలు పంపామని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments