Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పబ్లిక్‌లో ఐ లవ్ యూ చెప్పాడు..

తమిళనాడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతీ శ్రీనివాసన్‌కు అనూహ్య ఘటన ఎదురైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు తమిళనాడు కోవైలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (14:33 IST)
తమిళనాడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతీ శ్రీనివాసన్‌కు అనూహ్య ఘటన ఎదురైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు తమిళనాడు కోవైలో అట్టహాసంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లిన వానతీ శ్రీనివాసన్‌కు పబ్లిక్‌లోనే ఓ యువకుడు ఐ లవ్ యూ చెప్పాడు. షేక్ హ్యాండ్ ఇస్తూ ఇస్తూ.. వానతీకి ఐ లవ్ యూ అంటూ ఆ యువకుడు చెప్పడంతో.. అందరూ షాక్ అయ్యారు.
 
అంతలో తేరుకున్న వానతీ శ్రీనివాసన్ కూడా యువకుడిని పక్కకు నెట్టేసింది. అనంతరం పార్టీ నేతలు యువకుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో తంజావూరుకు చెందిన ముత్తువేల్‌ అని తేలింది. ఆ కుర్రాడికి ప్రస్తుతం పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కుర్రాడి మానసిక పరిస్థితి బాగోలేదని స్థానికులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments