Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పబ్లిక్‌లో ఐ లవ్ యూ చెప్పాడు..

తమిళనాడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతీ శ్రీనివాసన్‌కు అనూహ్య ఘటన ఎదురైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు తమిళనాడు కోవైలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (14:33 IST)
తమిళనాడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతీ శ్రీనివాసన్‌కు అనూహ్య ఘటన ఎదురైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు తమిళనాడు కోవైలో అట్టహాసంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లిన వానతీ శ్రీనివాసన్‌కు పబ్లిక్‌లోనే ఓ యువకుడు ఐ లవ్ యూ చెప్పాడు. షేక్ హ్యాండ్ ఇస్తూ ఇస్తూ.. వానతీకి ఐ లవ్ యూ అంటూ ఆ యువకుడు చెప్పడంతో.. అందరూ షాక్ అయ్యారు.
 
అంతలో తేరుకున్న వానతీ శ్రీనివాసన్ కూడా యువకుడిని పక్కకు నెట్టేసింది. అనంతరం పార్టీ నేతలు యువకుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో తంజావూరుకు చెందిన ముత్తువేల్‌ అని తేలింది. ఆ కుర్రాడికి ప్రస్తుతం పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కుర్రాడి మానసిక పరిస్థితి బాగోలేదని స్థానికులు తెలిపారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments