Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోపిడీ, అత్యాచారం, హత్య.. మూడూ ఒకే ఇల్లు, ఒకే రాత్రిలో జరిగింది... ఎక్కడ?

ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు వెళ్ళిన దుండగులు ఓ మహిళ, బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా.. ఆ ఇంటికి చెందిన దంపతులను పొట్టనబెట్టుకున్న ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా, మీవట్ ప్రాంతానికి చె

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (16:01 IST)
ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు వెళ్ళిన దుండగులు ఓ మహిళ, బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా.. ఆ ఇంటికి చెందిన దంపతులను పొట్టనబెట్టుకున్న ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా, మీవట్ ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో దోపిడి చేసేందుకు దుండగులు.. ఇంట్లో ఉన్న వారిని కట్టిపడేశారు. ఆపై అదే ఇంటికి చెందిన బాలికతో పాటు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.
 
అంతటితో ఆగకుండా ఆ ఇంట్లో నివసించే దంపతులను హత్య చేశారు. నగలు, నగదు దోచుకెళ్లారు. ఇదంతా ఒక రాత్రిలోనే జరిగిపోయింది. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన హర్యానాలో కలకలం సృష్టించింది.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments