Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.100ల కోసం భార్యాభర్తల మధ్య గొడవ.. చివరికి ఏం జరిగిందంటే?

Webdunia
సోమవారం, 17 మే 2021 (14:43 IST)
ఢిల్లీలో భార్యభర్తలు దారుణానికి పాల్పడ్డారు. వంద రూపాయల కోసం ఓ 40ఏళ్ల వ్యక్తితో దంపతులు గొడవకు దిగారు. ఈ ఘర్షణలో అతడిపై కత్తితో దాడిచేసి పొడిచారు. దీంతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మంగోల్పురికి చెందిన నిందితుడు జితేందర్, అజిత్(40) అనే వ్యక్తిని రూ.100 ఇవ్వాలని కోరాడు. ఈ అంశంపై ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన అజిత్..ఆగ్రహంతో జితేందర్ను కొట్టాడు. ఆ తర్వాత.. జితేందర్ ఇంటికి వెళ్లి కత్తితో తిరిగొచ్చాడు. 
 
అతడితో పాటు అతడి భార్య కూడా వచ్చింది. వారిద్దరూ అజిత్‌పై దాడి చేసి.. కత్తితో పొడిచి పరారయ్యారు. విషయం తెలిసిన పోలీసులు.. సంజయ్ గాంధీ ఆస్పత్రికి చేరుకుని విచారించారు.
 
అప్పటికే తీవ్ర రక్తస్రావమైన బాధితుడు..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జితేందర్ భార్య రేష్మను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న జితేందర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments