Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్ అవినీతిపరుడా.. రూ.2 కోట్లు లంచం తీసుకున్నాడా? ఆరోపణలు నిగ్గు తేల్చండి.. ఎల్.జి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. ఈయనను మంత్రివర్గం నుంచి తొలగించిన మరుక్షణమే ఆయన సీఎం కేజ్రీవాల్‌పై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మంచినీటి ట్యాంకర్ యజమ

Webdunia
సోమవారం, 8 మే 2017 (15:17 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. ఈయనను మంత్రివర్గం నుంచి తొలగించిన మరుక్షణమే ఆయన సీఎం కేజ్రీవాల్‌పై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మంచినీటి ట్యాంకర్ యజమానుల నుంచి రూ.2 కోట్ల లంచాలు పుచ్చుకున్నారన్నది కపిల్ శర్మ ప్రధాన ఆరోపణ. 
 
దీనిపై కపిల్ శర్మ స్పందిస్తూ ఈ స్కామ్‌కు ప్రత్యేక్ష సాక్షిని తానేని ప్రకటించారు. ఢిల్లీలో మంచినీటి సరఫరా నిమిత్తం ట్యాంకర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించిన వేళ, ట్యాంకర్ల యజమానుల నుంచి రూ.2 కోట్లను కేజ్రీవాల్ లంచంగా తీసుకున్నారని, అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని ఆయన ప్రకటించారు. 
 
అనంతరం సోమవారం ఉదయం తన వద్ద ఉన్న ఆధారాలను ఏసీబీకి అందించారు. ఆతర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. వీటిని పరిశీలించిన ఎల్జీ.. ఆరోపణలను నిగ్గు తేల్చాల్సిందిగా ఏసీబీని ఆదేశించారు. దీనిపై విచారణ చేసి, కేవలం ఏడురోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో అవినీతి నిరోధక శాఖాధికారులు పని ప్రారంభించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments