Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ లాక్ డౌన్: వర్క్ ఫ్రమ్ హోమ్‌‌తో షుగర్ లెవెల్స్ పైపైకి..

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (20:44 IST)
కరోనా పెట్టే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఏవైపు నుంచి ఎలాంటి ముప్పు తెచ్చి పెడుతుందో తెలియడం లేదు. లాక్ డౌన్ కారణంగా జనాలంతా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఇంటి నుంచే కదలకుండా పని చేస్తుండటంతో.. చాలా మందిలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి.

దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని తాజా సర్వేలో తేలింది. దేశ వ్యాప్తంగా 8,200 మందిపై బీటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సర్వేను నిర్వహించింది. లాక్ డౌన్ కారణంగా డయాబెటిక్ పేషెంట్లలో చక్కెర స్థాయులు ఉండాల్సిన దానికంటే 20 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది.

మార్చి నెల వరకు షుగర్ లెవెల్స్ 135 ఎంజీ/డీఎల్‌గా ఉండగా... ఏప్రిల్ నెలాఖరుకు ఇది 165 ఎంజీ/డీఎల్ కు చేరింది. దీంతో వైద్యులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆందోళనకు గురికాకుండా ఉండాలని సూచిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నవారు... తగిన వ్యాయామం చేయాలని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments