Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి ఉగ్రరూపం- 24 గంటల్లో 100మంది మృతి

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (10:20 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కోవిడ్‌ బాధితుల సంఖ్య 82 వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 4వేల కొత్త కేసులు నమోదు కాగా, 100 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,649కి చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 81,970కి చేరింది.

వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 27,920 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 51,401 మంది చికిత్స పొందుతున్నారు. వలస కూలీలు సొంత ఊళ్లకు ప్రయాణం కావడంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం మరింత కలవర పెడుతోంది.
 
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా మరణించినట్టు వరల్డ్ మీటర్ పేర్కొంది. తాజా లెక్కల ప్రకారం 4,521,260 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.

303,071 మంది మరణించారు. 1,702,124 మంది కోలుకున్నారు. అమెరికా, స్పెయిన్, యూకే ఈ వైరస్ దాటికి గడగడలాడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 95,605 మందికి కొత్తగా వైరస్ లక్షణాలు గుర్తించారు. 5,306 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments