Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో 24,248 కరోనా కేసులు.. రష్యాను దాటిసేందిగా..!

Webdunia
సోమవారం, 6 జులై 2020 (11:49 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 24,248 కొత్త కరోనా కేసులు నమోదైనాయి. ఇంకా 425 మంది మృతి చెందారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ మొత్తం రోగుల సంఖ్య 6 లక్షల 97 వేల 413. వీరిలో 19 వేల 693 మంది మృతి చెందారు. కరోనా నుంచి ఇప్పటివరకు 4 లక్షల 24 వేల 433 మంది కోలుకున్నారు. 
 
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపిన ప్రకారం జూలై 5 వరకు మొత్తం 99 లక్షల 69 వేల 662 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా కరోనా కేసుల విషయంలో భారత్ రష్యాను దాటింది. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య ఒక లక్షా 11 వేలు దాటింది. దేశ రాజధానిలో కరోనా రోగులు లక్షకు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments