Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో 24,248 కరోనా కేసులు.. రష్యాను దాటిసేందిగా..!

Webdunia
సోమవారం, 6 జులై 2020 (11:49 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 24,248 కొత్త కరోనా కేసులు నమోదైనాయి. ఇంకా 425 మంది మృతి చెందారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ మొత్తం రోగుల సంఖ్య 6 లక్షల 97 వేల 413. వీరిలో 19 వేల 693 మంది మృతి చెందారు. కరోనా నుంచి ఇప్పటివరకు 4 లక్షల 24 వేల 433 మంది కోలుకున్నారు. 
 
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపిన ప్రకారం జూలై 5 వరకు మొత్తం 99 లక్షల 69 వేల 662 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా కరోనా కేసుల విషయంలో భారత్ రష్యాను దాటింది. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య ఒక లక్షా 11 వేలు దాటింది. దేశ రాజధానిలో కరోనా రోగులు లక్షకు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments