Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 817 కేసులు.. గుజరాత్‌లో విలయతాండవం

Webdunia
బుధవారం, 27 మే 2020 (19:58 IST)
తమిళనాడులో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. తాజాగా 817 మందికి పాజిటివ్ అని తేలింది. అలాగే బుధవారం ఆరు మంది మృతి చెందారు. ఇంకా 567 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,545గా ఉంది, ఇందులో 133 మరణాలతో పాటు 9,909 మంది డిశ్చార్జ్ అయ్యారని తమిళనాడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 
 
ఇక భారత దేశంలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ప్రస్తుతం 4,337గా ఉంది. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 64,425 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 83,004 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 6,387 కొత్త కేసుల తర్వాత భారతదేశం ఇప్పుడు 1.51 లక్షలకు పైగా కరోనావైరస్ కేసులను నమోదు చేసింది.
 
మరోవైపు, గుజరాత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,821 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 7139 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 915 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments