Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర మంత్రికి కరోనా

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (19:11 IST)
కరోనా వైరస్ కేసుల్లో దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉన్న మహారాష్ట్రలో తాజాగా మరో మంత్రికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఇద్దరు డ్రైవర్లు, కుక్ తో సహా ఐదుగురు సిబ్బందికి వైరస్ సోకిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు.

అంతకుముందు రోజు జరిగిన కేబినెట్ భేటీలో ధనుంజయ్ పాల్గొన్నారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో ఆందోళన మొదలైంది. ఇంతకుముందే ఇద్దరు మంత్రులు జితేంద్ర అవద్(ఎన్సీపీ), అశోక్ చవాన్(కాంగ్రెస్)​లకు కరోనా సోకింది.

అయితే వీరిద్దరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వీరిద్దరికీ ఏప్రిల్ 13న వారి సెక్యూరిటీ సిబ్బంది ద్వారా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 94,041 కేసులు నమోదు కాగా.. 3,438 మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. 44,517 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments