నటి జెనీలియాకి కరోనా

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:20 IST)
నటి జెనీలియా డిసౌజా కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ప్రకటించారు. 
మూడు వారాల క్రితం కరోనా పాజిటివ్‌ నిర్థారణైందని, అయితే ఎటువంటి లక్షణాలు లేవని జెనీలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

21 రోజుల ఐసోలేషన్‌లో ఉన్న అనంతరం శనివారం తిరిగి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా రిపోర్టు వచ్చిందని అన్నారు. ఒంటరిగా ఈ వైరస్‌ను ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదని అన్నారు.

'ఇప్పుడు నా కుటుంబసభ్యులను కలుసుకున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సమస్య ఉన్నట్లు గుర్తించిన వెంటనే పరీక్షలు చేయించుకోండి. ఈ మాన్‌స్టర్‌తో పోరాడటానికి ఏకైక మార్గం ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం, ధృడంగా ఉండడమే' అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments