Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామ మందిర పూజారితో పాటు 16 మంది పోలీసులకు క‌రోనా

Webdunia
గురువారం, 30 జులై 2020 (16:08 IST)
అయోధ్యలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గన్న రామ జన్మభూమి పూజారి ప్రదీప్ దాస్‌ తో పాటు 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది.

దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్. ఆయనతో పాటు మరో నలుగురు పూజారులు కూడా ఉంటారు.  ఈ నలుగురిలో ప్రదీప్ దాస్‌ ఒకరు.

ఈయనకే కరోనా సోకటంతో, ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కరోనా సోకిన 16 మంది పోలీసులూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారని సమాచారం.

భవ్య రామ మందిర భూమి పూజకు చకా చకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అయోధ్య అంతటా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments