Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విషాధ గాథ.. కొడుకు మృతదేహాన్ని భుజాన వేసుకుని..?

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (13:25 IST)
కరోనా నేపథ్యంలో అనేక విషాద గాథలు బయటపడ్డాయి. తాజాగా యూపీలో జరిగిన ఓ అందరినీ కంటతడిపెట్టిస్తోంది. తన 13 ఏళ్ల కొడుకు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ తండ్రి విలవిలలాడిపోయాడు. ఇందుకోసం ఎంతమందిని ప్రార్థించినా.. లాభం లేకపోవడంతో చివరికి తానే కాలువ పక్కన గొయ్యి తవ్వి కొడుకు మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. 
 
ఈ ఘటన లక్నో పరిధిలోని చినాహట్ ప్రాంతంలో జరిగింది. బాధితుడు సూరజ్‌పాల్ కొడుకుకు వారం రోజుులుగా తీవ్రమైన జ్వరం వస్తోంది. దీంతో ఇంటి దగ్గరే ఉండి చికిత్స అందుకుంటున్నాడు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. 
 
కరోనా భయంతో ఆ బాలుని మృతదేహాన్ని స్మశాన వాటిక వరకూ తీసుకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తండ్రే తన కుమారుని మృతదేహాన్ని భుజాల మీద వేసుకుని కాలువ వరకూ తీసుకువెళ్లి, అక్కడ ఖననం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments