Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీఆర్ఎఫ్ లో కరోనా కలకలం

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (09:28 IST)
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన(ఎన్డీఆర్ఎఫ్) లో కరోనా కలకలం రేపుతోంది. ‘ఆంఫన్’ తుపాన్ సహాయ పునరావాస పనులు చేస్తున్న 50 మంది సభ్యులకు కరోనా వైరస్ సోకడం తీవ్ర ఆందోళన రేపుతోంది.

‘ఆంఫన్’ తుపాన్ అనంతరం ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు.

కటక్, భువనేశ్వర్ ప్రాంతాల్లో సహాయ పనులు చేసిన 170 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 50 మందికి పాజిటివ్ అని వచ్చింది. దీంతోపాటు దేశంలో మరో 24 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు  కరోనా బారిన పడ్డారు. 

దీంతో కరోనా సోకిన ఎన్డీఆర్ఎఫ్ జవాన్లను ఆసుపత్రికి తరలించారు. దీనిపై అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అందరికీ పరీక్షలు చేయాలని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments