Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్: నీట్ పరీక్ష వాయిదా

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (20:52 IST)
కరోనా మెడికల్ పరీక్షనీ దెబ్బ కొట్టింది. దేశంలోని మెడికల్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

షెడ్యూల్ ప్రకారం మార్చి 27న ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేయాల్సి ఉంది. కరోనా కట్టడికి దేశం మొత్తం లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మే 3న జరగాల్సిన నీట్ పరీక్ష వాయిదా పడింది. నీట్ పరీక్షకు మొత్తం 15,93, 452 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి ఏప్రిల్‌ 5-11వ తేదీ వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ పరీక్షను ఇప్పటికే కేంద్రం వాయిదా వేసింది. దీంతో మే 17వ తేదీన నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను కూడా అనివార్యంగా వాయిదా వేసే పరిస్థితి ఏర్పడింది.

జేఈఈ పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించే మే 4వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయిలో ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఆ పరీక్షలు వాయిదా పడడంతో ఎంసెట్‌ నిర్వహణపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments