Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. 24 గంటల్లో 9,985 మరణాలు

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (12:26 IST)
దేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రోజురోజుకు కరోనా వ్యాప్తి విజృంభిస్తుండడంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,985 కేసులు నమోదు కాగా, 279 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,76,583కి చేరగా.. మతుల సంఖ్య 7,745కి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 1,33,632 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆర్యో, కుటుంబ సంక్షేమ శాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది.

కాగా గడిచిన 24 గంటల్లో 1,45,216 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 50,61,332గా నమోదైంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments