Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బెంచీలు వస్తున్నాయ్

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (05:59 IST)
ఇక పకపక్కనే కూర్చుని ఊసులాడుకునే రోజులు పోయినట్లేనేమో! .. నువ్వా ద‌రిన... నేనీ ద‌రిన‌..! అంటూ దూరం దూరంగా ఉండి మాట్లాడుకోవాల్సిందేనేమో!..

క‌రోనా వైర‌స్ వ్యాప్దిని నియంత్రించేందుకుగాను ప్ర‌తిదీ మ‌నం మార్చుకోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. సోపాలు, బ‌ల్ల‌లు వంటివాటిపై ముగ్గురు, న‌లుగురు కూర్చోవ‌డం ఇప్ప‌టివ‌ర‌కు ఆన‌వాయితీగా ఉండ‌గా ఇక‌పై భౌతిక దూరాన్ని పాటిస్తూ కూర్చోవాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలో ఇలాంటి మార్పులు ‌త‌ప్పవేమోన‌ని అనిపిస్తుంది. పార్కుల్లోనూ, బ‌హిరంగ ప్ర‌దేశాల్లోనూ ఇలాంటి బ‌ల్ల‌లు రాబోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments