Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీ దుస్సాహసం.. లోక్‌సభ ఎంపీకి తుపాకీ గురి

ఓ కానిస్టేబుల్ దుస్సాహసానికి పాల్పడ్డాడు. కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ ఎంపీ కమల్ నాథ్‌కు తుపాకీ గురిపెట్టాడు. అప్పటికే ఎంపీ బాడీ గార్డ్స్ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (11:11 IST)
ఓ కానిస్టేబుల్ దుస్సాహసానికి పాల్పడ్డాడు. కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ ఎంపీ కమల్ నాథ్‌కు తుపాకీ గురిపెట్టాడు. అప్పటికే ఎంపీ బాడీ గార్డ్స్ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ విషయలేవీ కమల్ నాథ్‌కు తెలియదు. ఛిన్‌లోని విమానాశ్రయం నుంచి ఢిల్లీకి శుక్రవారం ఆయన వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కమల్‌ నాథ్‌ ఢిల్లీకి చార్టెడ్‌ విమానంలో బయలుదేరేందుకు ఛిన్‌ద్వారాలోని విమానాశ్రయానికి శుక్రవారం వచ్చారు. ఈ సమయంలో రత్నేష్‌ పవార్‌ అనే కానిస్టేబుల్‌ అనుమానాస్పదంగా వ్యవహరించాడు. కమల్‌నాథ్‌ విమానం ఎక్కుతుండగా.. పవార్‌ తన సర్వీస్‌ రైఫిల్‌ను ఆయన వైపు గురిపెట్టాడు.
 
దీన్ని గమనించిన ఆయన బాడీగార్డ్స్ అప్రమత్తమై కానిస్టేబుల్‌ను అడ్డుకొని పక్కకు తోసేశారు. ఈ ఘటన నేపథ్యంలో పవార్‌ను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించామని ఏఎస్పీ నీరజ్‌ సోనీ వెల్లడించారు. కాగా, తనపై కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్ ఎక్కుపెక్కిన విషయం కమల్ నాథ్ దృష్టికి రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments