Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో పెరుగుతున్న కల్తీ మద్యం మృతులు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (13:50 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కల్తీమద్యం సేవించి చనిపోయిన వారి సంఖ్య 21కు చేరింది. ప‌శ్చిమ చంపార‌న్ జిల్లాలోని బెట్టియ్యా ప‌ట్ట‌ణంలో క‌ల్తీ మ‌ద్యం సేవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇప్ప‌టికే గోపాల్‌గంజ్‌లో క‌ల్తీ మ‌ద్యం తాగి 11 మంది మ‌ర‌ణించిన విషయం తెల్సిందే. ఈ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే ఇప్పుడు బెట్టియ్యాలో మ‌రో 10 మంది ప్రాణాలు పోయాయి. దాంతో బీహార్‌లో మూడు రోజుల వ్య‌వ‌ధిలో క‌ల్తీ మ‌ద్యం సేవించి మ‌ర‌ణించిన వారి సంఖ్య 21కి చేరింది.
 
మూడు రోజుల వ్య‌వ‌ధిలో రెండు జిల్లాల్లో 21 మంది క‌ల్తీ మ‌ద్యం కాటుకు బ‌లి కావ‌డంతో ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. రెండు జిల్లాల అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసి, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అలాగే, ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాష్ట్ర‌మంత్రి సునీల్ కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments