బీహార్‌లో పెరుగుతున్న కల్తీ మద్యం మృతులు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (13:50 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కల్తీమద్యం సేవించి చనిపోయిన వారి సంఖ్య 21కు చేరింది. ప‌శ్చిమ చంపార‌న్ జిల్లాలోని బెట్టియ్యా ప‌ట్ట‌ణంలో క‌ల్తీ మ‌ద్యం సేవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇప్ప‌టికే గోపాల్‌గంజ్‌లో క‌ల్తీ మ‌ద్యం తాగి 11 మంది మ‌ర‌ణించిన విషయం తెల్సిందే. ఈ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే ఇప్పుడు బెట్టియ్యాలో మ‌రో 10 మంది ప్రాణాలు పోయాయి. దాంతో బీహార్‌లో మూడు రోజుల వ్య‌వ‌ధిలో క‌ల్తీ మ‌ద్యం సేవించి మ‌ర‌ణించిన వారి సంఖ్య 21కి చేరింది.
 
మూడు రోజుల వ్య‌వ‌ధిలో రెండు జిల్లాల్లో 21 మంది క‌ల్తీ మ‌ద్యం కాటుకు బ‌లి కావ‌డంతో ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. రెండు జిల్లాల అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసి, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అలాగే, ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాష్ట్ర‌మంత్రి సునీల్ కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments