Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో పెరుగుతున్న కల్తీ మద్యం మృతులు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (13:50 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కల్తీమద్యం సేవించి చనిపోయిన వారి సంఖ్య 21కు చేరింది. ప‌శ్చిమ చంపార‌న్ జిల్లాలోని బెట్టియ్యా ప‌ట్ట‌ణంలో క‌ల్తీ మ‌ద్యం సేవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇప్ప‌టికే గోపాల్‌గంజ్‌లో క‌ల్తీ మ‌ద్యం తాగి 11 మంది మ‌ర‌ణించిన విషయం తెల్సిందే. ఈ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే ఇప్పుడు బెట్టియ్యాలో మ‌రో 10 మంది ప్రాణాలు పోయాయి. దాంతో బీహార్‌లో మూడు రోజుల వ్య‌వ‌ధిలో క‌ల్తీ మ‌ద్యం సేవించి మ‌ర‌ణించిన వారి సంఖ్య 21కి చేరింది.
 
మూడు రోజుల వ్య‌వ‌ధిలో రెండు జిల్లాల్లో 21 మంది క‌ల్తీ మ‌ద్యం కాటుకు బ‌లి కావ‌డంతో ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. రెండు జిల్లాల అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసి, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అలాగే, ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారిపై క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాష్ట్ర‌మంత్రి సునీల్ కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments