Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై హోటల్.. ఆహారంలో ఏమున్నదో తెలుసా?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (18:35 IST)
చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఓ లాయర్ 2014వ సంవత్సరం ఆహారం తీసుకున్నాడు. ఆయన తీసుకున్న ఆహారంలో జుట్టు వుండగా, దీనిపై హోటల్ మేనేజ్‌మెంట్ వద్ద ఫిర్యాదు చేశాడు. తర్వాత ఆయనకు ఆహారాన్ని మార్చి సప్లై చేశారు. 
 
 నేపథ్యంలో శుభ్రత పాటించని ఆ హోటల్‌లో తీసుకున్న ఆహారం కారణంగా వాంతులు, తలతిరగడం, కడుపు నొప్పి ఏర్పడి ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు కస్టమర్ కోర్టులో ఆ లాయర్ కేసు పెట్టాడు. శుభ్రత పాటించని ఆహారాన్ని అందించని కారణంగా రూ.60లక్షలు జరిమానా విధించాలని కోరాడు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బాధితుడైన ఆ హోటల్ కస్టమర్‌కు రూ.1.10 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని హోటల్ యాజమాన్యాికోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments