Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు - మనస్సు మార్చుకున్న శశిథరూర్

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (10:01 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠానికి సోమవారం ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో గాంధీ కుటుంబ అండదండలు పుష్కలంగా కలిగిన కర్నాటక కాంగ్రెస్ వృద్ధినేత మల్లికార్జున ఖర్గేతో కేరళకు చెందిన మరో సీనియర్ నేత శశిథరూర్ పోటీపడుతున్నారు. అయితే, ఆయన చివరి నిమిషంలో తన మనస్సు మార్చుకున్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఏమాత్రం గెలుపు అవకాశాలు లేవని గ్రహించిన శశి థరూర్.. ఖర్గేతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
మరోవైపు, 137 యేళ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోనూ, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ తన ఓటును కర్నాటకలోని బళ్ళారిలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే, మరో 140 మంది ప్రతినిధులు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రోరల్ కాలేజీలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులతో సహా మొత్తం 9 వేల మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments