Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ జోడో యాత్రలో విషాదం.. ఎంపీ గుండె పోటుతో మృతి

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (11:59 IST)
Santhok singh
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. లుధియానాలో జరిగిన ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. లుధియానా ర్యాలీలోనే ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ర్యాలీలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్తున్నారు. 
 
ఎంపీ సంతోక్ మరణించినట్లు ఆ రాష్ట్ర సీఎం భగవంత్  మాన్ సింగ్ ట్వట్టర్‌లో తెలియజేశారు. ఫిల్లౌర్‌లో వాకింగ్ చేస్తున్న సమయంలో నే నీరసపడిపోయారని కుటుంబీకులు తెలిపారు. 
 
ఎంపీ మరణంతో రాహుల్ గాంధీ జోడో యాత్రను ఆపేశారు.  ఇకపోతే సంతోక్ సింగ్ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments