Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ జోడో యాత్రలో విషాదం.. ఎంపీ గుండె పోటుతో మృతి

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (11:59 IST)
Santhok singh
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. లుధియానాలో జరిగిన ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. లుధియానా ర్యాలీలోనే ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ర్యాలీలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్తున్నారు. 
 
ఎంపీ సంతోక్ మరణించినట్లు ఆ రాష్ట్ర సీఎం భగవంత్  మాన్ సింగ్ ట్వట్టర్‌లో తెలియజేశారు. ఫిల్లౌర్‌లో వాకింగ్ చేస్తున్న సమయంలో నే నీరసపడిపోయారని కుటుంబీకులు తెలిపారు. 
 
ఎంపీ మరణంతో రాహుల్ గాంధీ జోడో యాత్రను ఆపేశారు.  ఇకపోతే సంతోక్ సింగ్ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments