Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెలివరీ బాయ్ బైక్ ఎక్కిన రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 8 మే 2023 (10:55 IST)
Rahul Gandhi
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 10వ తేదీన జరగనున్నాయి. దీంతో పార్టీ నేతలంతా చివరి దశ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నట్టా, పలువురు మంత్రులు క్యాంపులు వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.
 
అలాగే సోమవారం సాయంత్రానికి ప్రచారం ముగియనుండడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడే మకాం వేసింది. ఈ సందర్భంలో బెంగళూరులో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చి ఓట్లు సేకరించిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక్కసారిగా డెలివరీ బాయ్ బైక్ ఎక్కారు. 
 
ఆ తర్వాత జరిగిన ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విద్వేష రాజకీయాల వల్ల మణిపూర్ రగిలిపోతోంది. ఈ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా సంఘీభావ యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్షవర్ధన్ షాహాజీ షిండే- కొత్తదారులు చూపుతున్న యువ పారిశ్రామికవేత్త

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments