Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెలివరీ బాయ్ బైక్ ఎక్కిన రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 8 మే 2023 (10:55 IST)
Rahul Gandhi
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 10వ తేదీన జరగనున్నాయి. దీంతో పార్టీ నేతలంతా చివరి దశ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నట్టా, పలువురు మంత్రులు క్యాంపులు వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.
 
అలాగే సోమవారం సాయంత్రానికి ప్రచారం ముగియనుండడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడే మకాం వేసింది. ఈ సందర్భంలో బెంగళూరులో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చి ఓట్లు సేకరించిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక్కసారిగా డెలివరీ బాయ్ బైక్ ఎక్కారు. 
 
ఆ తర్వాత జరిగిన ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విద్వేష రాజకీయాల వల్ల మణిపూర్ రగిలిపోతోంది. ఈ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా సంఘీభావ యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments