Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెలివరీ బాయ్ బైక్ ఎక్కిన రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 8 మే 2023 (10:55 IST)
Rahul Gandhi
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 10వ తేదీన జరగనున్నాయి. దీంతో పార్టీ నేతలంతా చివరి దశ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నట్టా, పలువురు మంత్రులు క్యాంపులు వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.
 
అలాగే సోమవారం సాయంత్రానికి ప్రచారం ముగియనుండడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడే మకాం వేసింది. ఈ సందర్భంలో బెంగళూరులో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చి ఓట్లు సేకరించిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక్కసారిగా డెలివరీ బాయ్ బైక్ ఎక్కారు. 
 
ఆ తర్వాత జరిగిన ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విద్వేష రాజకీయాల వల్ల మణిపూర్ రగిలిపోతోంది. ఈ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా సంఘీభావ యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments