Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (14:37 IST)
సాయుధ బలగాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగులు రోడ్లెక్కారు. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో హింసాకాండ, ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ పేరుతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగింది. 
 
ఈ పథకానికి వ్యతిరేకంగా యువకుల ఆందోళనలకు ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ సత్యాగ్రహ దీక్షను మొదలుపెట్టింది. 
 
ఇందులో ప్రియాంకా గాంధీతో పాటు ఆ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ సభ్యులు, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు దీక్షలో కూర్చొన్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ప్లకార్డులు పెట్టుకుని నినాదాలు చేస్తున్నారు. మరోవైపు, జంతర్ మంతర్ వద్ద భారీ సంఖ్యంలో పోలీసు బలగాలను మొహరించారు. 
 
ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టారు. బ్రిటీష్ పాలకుల పోలీసులు,స లాఠీలు బ్యారికేడ్రను గాంధీజీ సత్యాగ్రహాన్ని ఆపలేకపోయాయని గుర్తుచేశారు. ఇపుడు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశంలో సాగుతున్న సత్యాగ్రహాన్ని ఆపగలరా అని ప్రశ్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అల్లు అర్జున్ 'పుష్ప-3' ఖాయం... ప్రధాన విలన్ ఆయనేనా?

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments