Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు.. ప్రధాని మోదీపై పిటిషన్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (15:19 IST)
Modi
బాలికను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నందుకు ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ విడుదలైన వీడియోలో ప్రధాని మోదీ పక్కన నిలబడిన ఓ బాలిక తన గుజరాతీ భాషలో బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అలాగే మోదీని, బీజేపీని పొగిడిన అమ్మాయి మెడలో బీజేపీ లోగో ఉన్న దుపట్టా ఉంది.
 
రామ మందిరంతో పాటు పలు విషయాల గురించి ఆ బాలిక మాట్లాడుతుండటం ప్రధాని మోదీ పక్కనే కూర్చుని వింటున్నారు. ఆ తర్వాత ఆ బాలిక ధరించిన దుపట్టాపై సంతకం చేసి బాలికను అభినందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బాలికను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన సుప్రియ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments