Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. తరలివచ్చిన కేడర్

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (13:21 IST)
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశ వ్యాప్తంగా నిత్యావసర ధరలు, జీఎస్టీ పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహిస్తుంది. ఇందులో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. 
 
ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో భారీ తరలి వస్తున్నారు. ఈ ర్యాలీ నిర్వహణ సందర్భంగా రామ్ లీలా మైదానలో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఇదులో పాల్గొన్న పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఎండగట్టనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments