Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలాం మృతికి పలువురు ప్రముఖుల సంతాపం

Webdunia
సోమవారం, 27 జులై 2015 (22:04 IST)
మాజీ రాష్ట్రపతి భారత రత్న ఏపీజే అబ్దుల్‌ కలాం మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన దేశానికి చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు. దేశం ఒక మహోన్నత వ్యక్తిని కొల్పోయిందని అన్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌, బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, దిల్లీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తదితరులు ట్విట్టర్‌లో తమ సంతాప సందేశాలను పోస్టు చేశారు.
 
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. కలాం మరణం జాతికి తీరని లోటని పేర్కొన్నారు. గొప్ప మానవత్వం ఉన్న మనిషి కలాం అని కొనియాడారు. దేశంలో మిసైల్‌ మేన్‌గా కలాం పేరుగాంచారని అన్నారు.
 
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. కలాం మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశం గొప్ప శాస్త్రవేత్త, దార్శనికుడు, స్ఫూర్తిదాతను కోల్పోయిందని అన్నారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments