Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ప్రతి 10 మంది డ్రైవర్లలో ముగ్గురు అంధులేనట...

దేశ రాజధాని ఢిల్లీలోని డ్రైవర్లలో 30 శాతం మంది అంధులేనట. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. హస్తినలో వివిధ వాహనాలు నడిపే డ్రైవర్లు తీవ్రమైన దృష్టిదోషంతో బాధపడుతు

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (14:12 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని డ్రైవర్లలో 30 శాతం మంది అంధులేనట. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. హస్తినలో వివిధ వాహనాలు నడిపే డ్రైవర్లు తీవ్రమైన దృష్టిదోషంతో బాధపడుతున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడైంది. 
 
ఇక్కడ ఉన్న డ్రైవర్లలో ప్రతి మందిలో ముగ్గురు అంటే ఢిల్లీలో వాహనాలు నడిపై డ్రైవర్లలో 30 శాతం మంది దృష్టిలోపంతో బాధపడుతున్నారని తేలింది. 627 ప్రైవేటు కార్లు, టాక్సీలు, ట్రక్కులు, బస్సులు నడిపే డ్రైవర్లలో 19 శాతం మందికి తీవ్ర వర్ణ అంధత్వం (కలర్ బ్రైండ్‌‌నెస్) ఉందని పేర్కొంది. 
 
మరో 23 శాతం మంది డ్రైవర్లు స్వల్ప వర్ణ అంధత్వ సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. అంతేకాకుండా ఈ దృష్టిదోషంతోనే ఢిల్లీలోని వాహనాల్లో 29 శాతం వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 10 గంటల పాటు నడుపుతున్నారని ఈ కారణంగానే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని పరిశోధనా సంస్థ తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments