Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదు : సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. కంప్లి నియోజకవర్గం పరిధిలోని కురుగోడు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభలో సీఎం సిద

Webdunia
గురువారం, 3 మే 2018 (09:14 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. కంప్లి నియోజకవర్గం పరిధిలోని కురుగోడు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభలో సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో తమ వంతుగా అన్నివర్గాలకు ఉత్తమ పాలన అందించామన్నారు. రాష్ట్రంలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందుతారన్నారు.
 
రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షాలు ఎన్ని పర్యటనలు చేసినా, ఎలాంటి ప్రయోజనం లేదని, నల్లధనాన్ని వెనక్కు తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు నెరవేర్చలేదని, నోట్లు బదిలీ, జీఎసీటీ విషయంలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడినా పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. రైతులకు రుణమాఫీ తమ వంతుగా చేశామన్నారు. తాము చేసిన అభివృద్ధి పథకాలే ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపునిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments