Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జైలుకే : చట్ట ముసాయిదాపై కేంద్రం దృష్టి

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (10:36 IST)
స్వచ్ఛభారత్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా.. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలల్లో ఉమ్మి వేయడం, చెత్తచెదారం వేయడం, మలమూత్ర విసర్జన చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ కఠిన చర్యల్లో జైలుశిక్షను కూడా విధించే అవకాశం ఉంది. 
 
ఇందుకోసం 'మోడల్' చట్టాన్ని రూపొందిస్తోంది. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని అమలు చేసుకోవచ్చు. అంటే, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, మూత్రం పోయడం, చెత్త వేయడం వంటి సంఘటనల్లో బాధ్యులకు మునిసిపాలిటీలు శిక్షలు, జరిమానాలు విధించొచ్చు. అయితే, ఈ శిక్షల విధింపు వల్ల కొత్తతరహా న్యాయ చిక్కులు రాకుండా కేంద్రం జాగ్రత్తపడుతోంది. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments