Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగానది ప్రక్షాళనకు 18 ఏళ్లు పడుతుంది: సుప్రీంకు కేంద్రం

Webdunia
మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (11:09 IST)
పవిత్ర గంగానది ప్రక్షాళనపై కేంద్రం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ సమయంలో వేలాది కోట్ల రూపాయల నిధులు ఖర్చవుతాయని చెప్పింది. ఈ మేరకు రూపొందించిన బృహత్ ప్రణాళికను కోర్టుకు సమర్పించింది.
 
స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలతో తయారుచేసిన నమూనా ప్రణాళికను అఫిడవిట్ రూపంలో ఇచ్చింది. నదీ తీరం వెంబడి 2,500 కిలో మీటర్ల పొడవునా 118 పట్టణాల్లో సంపూర్ణ స్థాయిలో పారిశుద్ధ్య పరిస్థితులను నెలకొల్పడం తమ మొదటి లక్ష్యమని ప్రభుత్వం వివరించింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments