Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ ఇన్‌స్పెక్టర్ కుమార్తె.. అయినా నలుగురి చేతిలో నలిగిపోయింది..

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (11:16 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. యూపీలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి నమ్మించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని కాన్పూర్‌లో ఉంటున్న ఓ బీటెక్ విద్యార్థికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి(12)తో పరిచయం ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో సదరు బాలికకు మాయమాటలు చెప్పి తన ఫ్లాట్‌కు రప్పించుకున్న ఆ విద్యార్థి ముగ్గురు స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. స్నేహం పేరుతో మోసం చేశాడని.. సామూహిక అత్యాచారానికి అనంతరం వారి బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments