Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కల ద్వారా భారత్‌లోకి వైరస్‌ను పంపిన చైనా... చెన్నైలో కలకలం...

భారత్‌లోకి శత్రుదేశం చైనా వైరస్‌ను పంపించినట్టు తెలుస్తోంది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో చెన్నై వైద్యులు ఆ కుక్కల రక్తం శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నారు.

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (08:56 IST)
భారత్‌లోకి శత్రుదేశం చైనా వైరస్‌ను పంపించినట్టు తెలుస్తోంది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో చెన్నై వైద్యులు ఆ కుక్కల రక్తం శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నారు. 
 
చెన్నైకు సమీపంలోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరులోని సిప్‌కాట్ ప్రాంగణంలో మొబైల్ కంపెనీ ఉంది. దీనికి అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులోభాగంగా, చైనా నుంచి చెన్నై హార్బర్‌కు వచ్చిన ఓ కంటైనర్‌లో మొబైల్ పరికరాలతో పాటు.. రెండు కుక్కలు పిల్లలు కూడా ఉన్నాయి. 
 
ఈ విషయాన్ని స్థానికంగా ఉండే బ్లూ క్రాస్ ప్రతినిధులకు చేరవేశారు. బ్లూక్రాస్ సిబ్బందితో పాటు.. వెటర్నరీ వైద్యులు అక్కడికి చేరుకున్న బ్లూక్రాస్‌ సిబ్బంది కుక్కపిల్లలకు పరీక్షలు నిర్వహించారు. చైనా నుంచి దిగుమతి అయిన ఈ కుక్కపిల్లల ద్వారా వైరస్‌ను పంపివుండవచ్చన అనుమానంతో వాటి రక్త నమూనాలను పరీక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments